గత ఏడాదితో పోలిస్తే 6.8% పెరిగిన నేరాల పెరిగాయి: సిపి సుధీర్ బాబు

- December 27, 2023 , by Maagulf
గత ఏడాదితో పోలిస్తే 6.8% పెరిగిన నేరాల పెరిగాయి: సిపి సుధీర్ బాబు

హైదరాబాద్: గత ఏడాదితో పోలిస్తే 6.8% పెరిగిన నేరాల సంఖ్య పెరిగినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. ఈ ఏడాది 29166 కేసులు నమోదు అయిందని.. గతేడాది 27664 కేసులు నమోదు అయిందని చెప్పారు. ఇక తెలంగాణలో 633 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఏడాది 633 మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ప్రకటించారు.

లోక్ అధాలత్ లో కేసుల పరిష్కారంలో మొదటి స్థానంలో రాచకొండ కమిషనరేట్ ఉందన్నారు. ఈరోజు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఇయర్‌ ఎండింగ్‌ కేసుల వివరాలు ప్రకటించారు. కమిషనరేట్ పరిధిలో 16594 కేసులు నమోదు చేశామని… 2900 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయిందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com