2020కి ముందు రెసిడెన్సీని ఉల్లంఘించిన వారికి గుడ్న్యూస్
- January 19, 2024
కువైట్: 2020కి ముందు రెసిడెన్సీని ఉల్లంఘించిన వారి స్థితిని క్రమబద్ధీకరించడానికి.. నిర్దేశిత చట్టపరమైన జరిమానాలను చెల్లించడానికి అనుమతించడం ప్రారంభించినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికార వర్గాల కథనం ప్రకారం.. రెసిడెన్స్ అఫైర్స్ జనరల్ డిపార్ట్మెంట్లు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించాయి. వచ్చిన దరఖాస్తులపై రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సమీక్షించిన తర్వాత చట్టాన్ని ఉల్లంఘించినవారికి 600 దీనార్ల జరిమానా చెల్లించే ప్రక్రియను సూచిస్తుంది.. జరిమానాను చల్లించిన తర్వాత సదరు వ్యక్తి తన పత్రాల పునరుద్ధరణను పూర్తి చేయడానికి, కొత్త రెసిడెన్సీని పొందడానికి పరిపాలన పరమైన అనుమతిని జారీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









