2020కి ముందు రెసిడెన్సీని ఉల్లంఘించిన వారికి గుడ్న్యూస్
- January 19, 2024
కువైట్: 2020కి ముందు రెసిడెన్సీని ఉల్లంఘించిన వారి స్థితిని క్రమబద్ధీకరించడానికి.. నిర్దేశిత చట్టపరమైన జరిమానాలను చెల్లించడానికి అనుమతించడం ప్రారంభించినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికార వర్గాల కథనం ప్రకారం.. రెసిడెన్స్ అఫైర్స్ జనరల్ డిపార్ట్మెంట్లు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించాయి. వచ్చిన దరఖాస్తులపై రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సమీక్షించిన తర్వాత చట్టాన్ని ఉల్లంఘించినవారికి 600 దీనార్ల జరిమానా చెల్లించే ప్రక్రియను సూచిస్తుంది.. జరిమానాను చల్లించిన తర్వాత సదరు వ్యక్తి తన పత్రాల పునరుద్ధరణను పూర్తి చేయడానికి, కొత్త రెసిడెన్సీని పొందడానికి పరిపాలన పరమైన అనుమతిని జారీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!