2020కి ముందు రెసిడెన్సీని ఉల్లంఘించిన వారికి గుడ్న్యూస్
- January 19, 2024
కువైట్: 2020కి ముందు రెసిడెన్సీని ఉల్లంఘించిన వారి స్థితిని క్రమబద్ధీకరించడానికి.. నిర్దేశిత చట్టపరమైన జరిమానాలను చెల్లించడానికి అనుమతించడం ప్రారంభించినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికార వర్గాల కథనం ప్రకారం.. రెసిడెన్స్ అఫైర్స్ జనరల్ డిపార్ట్మెంట్లు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించాయి. వచ్చిన దరఖాస్తులపై రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సమీక్షించిన తర్వాత చట్టాన్ని ఉల్లంఘించినవారికి 600 దీనార్ల జరిమానా చెల్లించే ప్రక్రియను సూచిస్తుంది.. జరిమానాను చల్లించిన తర్వాత సదరు వ్యక్తి తన పత్రాల పునరుద్ధరణను పూర్తి చేయడానికి, కొత్త రెసిడెన్సీని పొందడానికి పరిపాలన పరమైన అనుమతిని జారీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్







