ఒమన్ లో ఐదుగురు వ్యక్తులు అరెస్ట్
- January 19, 2024
మస్కట్: అల్ బురైమిలో గ్యాంబ్లింగ్ ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అల్ ఖబూరాలోని విలాయత్లోని ఆరు ఇళ్లలో చోరీ చేసిన కేసులో మరోకరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. "అల్ ఖబూరా విలాయత్లోని ఆరు ఇళ్లలో బంగారు నగలు, మొబైల్ ఫోన్లు మరియు విలువైన వస్తువులను దొంగిలించిన వ్యక్తిని ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది" అని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. మరొక సందర్భంలో అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్, స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్ సహకారంతో అల్ బురైమిలోని విలాయత్లోని ఎంటర్ టైన్ మెంట్ గేమ్స్ దుకాణాల్లో ఒకదానిలో గ్యాంబ్లింగ్ ఆటలను నిర్వహించడం, ఆడుతున్నందుకు ఒక పౌరుడిని, ఆసియా మరియు ఆఫ్రికన్ జాతీయులకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపింది. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









