ఒమన్ లో ఐదుగురు వ్యక్తులు అరెస్ట్
- January 19, 2024
మస్కట్: అల్ బురైమిలో గ్యాంబ్లింగ్ ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అల్ ఖబూరాలోని విలాయత్లోని ఆరు ఇళ్లలో చోరీ చేసిన కేసులో మరోకరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. "అల్ ఖబూరా విలాయత్లోని ఆరు ఇళ్లలో బంగారు నగలు, మొబైల్ ఫోన్లు మరియు విలువైన వస్తువులను దొంగిలించిన వ్యక్తిని ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది" అని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. మరొక సందర్భంలో అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్, స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్ సహకారంతో అల్ బురైమిలోని విలాయత్లోని ఎంటర్ టైన్ మెంట్ గేమ్స్ దుకాణాల్లో ఒకదానిలో గ్యాంబ్లింగ్ ఆటలను నిర్వహించడం, ఆడుతున్నందుకు ఒక పౌరుడిని, ఆసియా మరియు ఆఫ్రికన్ జాతీయులకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపింది. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







