ఒమన్ లో ఐదుగురు వ్యక్తులు అరెస్ట్
- January 19, 2024
మస్కట్: అల్ బురైమిలో గ్యాంబ్లింగ్ ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అల్ ఖబూరాలోని విలాయత్లోని ఆరు ఇళ్లలో చోరీ చేసిన కేసులో మరోకరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. "అల్ ఖబూరా విలాయత్లోని ఆరు ఇళ్లలో బంగారు నగలు, మొబైల్ ఫోన్లు మరియు విలువైన వస్తువులను దొంగిలించిన వ్యక్తిని ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది" అని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. మరొక సందర్భంలో అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్, స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్ సహకారంతో అల్ బురైమిలోని విలాయత్లోని ఎంటర్ టైన్ మెంట్ గేమ్స్ దుకాణాల్లో ఒకదానిలో గ్యాంబ్లింగ్ ఆటలను నిర్వహించడం, ఆడుతున్నందుకు ఒక పౌరుడిని, ఆసియా మరియు ఆఫ్రికన్ జాతీయులకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపింది. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







