దుబాయిలో ఈద్ లోగా వేతనాలు: అధినేత ఆదేశం

- June 29, 2015 , by Maagulf
దుబాయిలో ఈద్ లోగా వేతనాలు: అధినేత ఆదేశం

దుబాయిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈద్-ఉల్-ఫితర్ లోగా, అంటే జులై 14 లోగా వేతనాలు చెల్లించవలసిందిగా సంబంధిత శాఖవారిని యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ యొక్క ఉపాధ్యక్షులు మరియు ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదేశించారు. ప్రభువులవారి దాతృత్వనికి, అశిత పక్షపాతానికి, దుబాయి ఆర్ధిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ రహమాం అల్ సలేహ్ షేక్ మొహమ్మద్ దుబాయి పౌరులు మరియు నివాసులందరి తరపున అనేక కృతజ్ఞతలు తెలియచేశారు.

 

--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com