దుబాయిలో ఈద్ లోగా వేతనాలు: అధినేత ఆదేశం
- June 29, 2015
దుబాయిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈద్-ఉల్-ఫితర్ లోగా, అంటే జులై 14 లోగా వేతనాలు చెల్లించవలసిందిగా సంబంధిత శాఖవారిని యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ యొక్క ఉపాధ్యక్షులు మరియు ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదేశించారు. ప్రభువులవారి దాతృత్వనికి, అశిత పక్షపాతానికి, దుబాయి ఆర్ధిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ రహమాం అల్ సలేహ్ షేక్ మొహమ్మద్ దుబాయి పౌరులు మరియు నివాసులందరి తరపున అనేక కృతజ్ఞతలు తెలియచేశారు.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









