మెట్రో, ట్రామ్ లోపల ఈ-స్కూటర్లపై నిషేధం
- March 01, 2024
దుబాయ్: ప్రయాణీకుల భద్రత కోసం మార్చి 1 నుండి మెట్రో మరియు ట్రామ్ లోపల ఇ-స్కూటర్లపై నిషేధం విధిస్తున్నట్లు దుబాయ్ ప్రకటించింది. ఈ మేరకు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ట్వీట్లో పేర్కొన్నది. మరోవైపు ఉల్లంఘనలను గుర్తించేందుకు రోబోట్ నిఘాను ప్రయోగత్మకంగా మొదులుపెట్టినట్టు తెలిపింది. గత నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు రావడంతో ఆన్పాసివ్ మెట్రో స్టేషన్లోని సేవలు దాదాపు గంటపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ-స్కూటర్పై వెళ్లే వారిపై ఫిర్యాదులు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో నిషేధం విధించినట్లు అథారిటీ తెలిపింది. ఏప్రిల్ 2022 నుండి 63,500 పైగా ఇ-స్కూటర్ అనుమతులు జారీ చేశారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









