SR1.462 బిలియన్లకు చేరిన సౌదీ ఖర్జూర ఎగుమతులు
- March 02, 2024
రియాద్: 2023లో సౌదీ ఖర్జూర ఎగుమతుల విలువలో గణనీయమైన 14% వృద్ధి నమోదు అయినట్ల నేషనల్ సెంటర్ ఫర్ పామ్స్ అండ్ డేట్స్ (NCPD) ప్రకటించింది. ఇది SR1.462 బిలియన్లకు చేరుకుందన్నారు. గతేడాది SR1.280 బిలియన్ల ఖర్జురాలను ఎగుమతి చేసినట్లు తెలిపింది. సౌదీ నుంచి డేట్స్ ను దిగుమతి చేసుకునే దేశాల సంఖ్య 119కి పెరగడంతో సౌదీ ఖర్జూరాల మార్కెట్ విస్తరించిందని NCPD యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ మహమ్మద్ అల్నువైరన్ తెలిపారు. చైనాకు 121%, ఫ్రాన్స్ 16%, సింగపూర్ 86%, కొరియాలు 24% వృద్ధి నమోదయిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!