SR1.462 బిలియన్లకు చేరిన సౌదీ ఖర్జూర ఎగుమతులు
- March 02, 2024
రియాద్: 2023లో సౌదీ ఖర్జూర ఎగుమతుల విలువలో గణనీయమైన 14% వృద్ధి నమోదు అయినట్ల నేషనల్ సెంటర్ ఫర్ పామ్స్ అండ్ డేట్స్ (NCPD) ప్రకటించింది. ఇది SR1.462 బిలియన్లకు చేరుకుందన్నారు. గతేడాది SR1.280 బిలియన్ల ఖర్జురాలను ఎగుమతి చేసినట్లు తెలిపింది. సౌదీ నుంచి డేట్స్ ను దిగుమతి చేసుకునే దేశాల సంఖ్య 119కి పెరగడంతో సౌదీ ఖర్జూరాల మార్కెట్ విస్తరించిందని NCPD యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ మహమ్మద్ అల్నువైరన్ తెలిపారు. చైనాకు 121%, ఫ్రాన్స్ 16%, సింగపూర్ 86%, కొరియాలు 24% వృద్ధి నమోదయిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







