SR1.462 బిలియన్లకు చేరిన సౌదీ ఖర్జూర ఎగుమతులు
- March 02, 2024
రియాద్: 2023లో సౌదీ ఖర్జూర ఎగుమతుల విలువలో గణనీయమైన 14% వృద్ధి నమోదు అయినట్ల నేషనల్ సెంటర్ ఫర్ పామ్స్ అండ్ డేట్స్ (NCPD) ప్రకటించింది. ఇది SR1.462 బిలియన్లకు చేరుకుందన్నారు. గతేడాది SR1.280 బిలియన్ల ఖర్జురాలను ఎగుమతి చేసినట్లు తెలిపింది. సౌదీ నుంచి డేట్స్ ను దిగుమతి చేసుకునే దేశాల సంఖ్య 119కి పెరగడంతో సౌదీ ఖర్జూరాల మార్కెట్ విస్తరించిందని NCPD యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ మహమ్మద్ అల్నువైరన్ తెలిపారు. చైనాకు 121%, ఫ్రాన్స్ 16%, సింగపూర్ 86%, కొరియాలు 24% వృద్ధి నమోదయిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









