SR1.462 బిలియన్లకు చేరిన సౌదీ ఖర్జూర ఎగుమతులు
- March 02, 2024
రియాద్: 2023లో సౌదీ ఖర్జూర ఎగుమతుల విలువలో గణనీయమైన 14% వృద్ధి నమోదు అయినట్ల నేషనల్ సెంటర్ ఫర్ పామ్స్ అండ్ డేట్స్ (NCPD) ప్రకటించింది. ఇది SR1.462 బిలియన్లకు చేరుకుందన్నారు. గతేడాది SR1.280 బిలియన్ల ఖర్జురాలను ఎగుమతి చేసినట్లు తెలిపింది. సౌదీ నుంచి డేట్స్ ను దిగుమతి చేసుకునే దేశాల సంఖ్య 119కి పెరగడంతో సౌదీ ఖర్జూరాల మార్కెట్ విస్తరించిందని NCPD యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ మహమ్మద్ అల్నువైరన్ తెలిపారు. చైనాకు 121%, ఫ్రాన్స్ 16%, సింగపూర్ 86%, కొరియాలు 24% వృద్ధి నమోదయిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









