విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- March 28, 2024
మస్కట్: విదేశీ పెట్టుబడిదారులు ఒమన్లో తమ వాణిజ్య కార్యకలాపాలలో కనీసం ఒక ఒమానీ పౌరుడిని నియమించాలని మంత్రుల మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ఈ నియంత్రణ, ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్లో మరింత సమగ్రమైన పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించడానికి విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖలోని ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ సెంటర్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ అమ్మర్ బిన్ సులైమాన్ అల్ ఖరౌసీ వెల్లడించారు. కొత్త నియంత్రణ ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు ఒమన్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన ఒక సంవత్సరంలోపు ఒమన్ పౌరుడిని నియమించుకోవాలి.
తాజా వార్తలు
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!









