మళ్లీ నాగార్జున మల్లీ స్టారర్.! ఈ సారి ప్లాన్ వేరే.!
- April 15, 2024
కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. అలాగే కొత్త డైరెక్టర్లు ఎంతో మంది నాగార్జున ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
అలాగే మల్టీ స్టారర్ సినిమాలకూ నాగార్జున పెట్టింది పేరు. రీసెంట్గా కూడా ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటించాడు. అదే ‘నా సామిరంగ’.
రాజ్ తరుణ్, అల్లరి నరేష్ ఈ సినిమాలో నాగ్తో కలిసి నటించారు. కాగా, ఇప్పుడు మళ్లీ ఇంకో మల్టీ స్టారర్కి నాగ్ సిద్ధమవుతున్నాడట.
అయితే, వివరాలు పూర్తిగా తెలీదు కానీ, ఈ సారి సీనియర్ హీరోలతో కలిసి పని చేయాలనుకుంటున్నాడట నాగార్జున.
ఆ దిశగా ఆల్రెడీ తన కసరత్తులు మొదలెట్టేశాడట. ఓ స్టార్ హీరోని ఒప్పించేందుకు మంతనాలు చేస్తున్నాడట తెర వెనక నాగార్జున.
ఓ కొత్త డైరెక్టర్ ఈ మల్టీ స్టారర్కి దర్శకత్వం వహించబోతున్నాడట. ఆ డైరెక్టర్ ఎవరు.? ఈ ప్రాజెక్ట్లో నటించబోయే ఆ స్టార్ హీరో ఎవరు.? తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







