మళ్లీ నాగార్జున మల్లీ స్టారర్.! ఈ సారి ప్లాన్ వేరే.!
- April 15, 2024
కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. అలాగే కొత్త డైరెక్టర్లు ఎంతో మంది నాగార్జున ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
అలాగే మల్టీ స్టారర్ సినిమాలకూ నాగార్జున పెట్టింది పేరు. రీసెంట్గా కూడా ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటించాడు. అదే ‘నా సామిరంగ’.
రాజ్ తరుణ్, అల్లరి నరేష్ ఈ సినిమాలో నాగ్తో కలిసి నటించారు. కాగా, ఇప్పుడు మళ్లీ ఇంకో మల్టీ స్టారర్కి నాగ్ సిద్ధమవుతున్నాడట.
అయితే, వివరాలు పూర్తిగా తెలీదు కానీ, ఈ సారి సీనియర్ హీరోలతో కలిసి పని చేయాలనుకుంటున్నాడట నాగార్జున.
ఆ దిశగా ఆల్రెడీ తన కసరత్తులు మొదలెట్టేశాడట. ఓ స్టార్ హీరోని ఒప్పించేందుకు మంతనాలు చేస్తున్నాడట తెర వెనక నాగార్జున.
ఓ కొత్త డైరెక్టర్ ఈ మల్టీ స్టారర్కి దర్శకత్వం వహించబోతున్నాడట. ఆ డైరెక్టర్ ఎవరు.? ఈ ప్రాజెక్ట్లో నటించబోయే ఆ స్టార్ హీరో ఎవరు.? తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!









