మళ్లీ నాగార్జున మల్లీ స్టారర్.! ఈ సారి ప్లాన్ వేరే.!
- April 15, 2024కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. అలాగే కొత్త డైరెక్టర్లు ఎంతో మంది నాగార్జున ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
అలాగే మల్టీ స్టారర్ సినిమాలకూ నాగార్జున పెట్టింది పేరు. రీసెంట్గా కూడా ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటించాడు. అదే ‘నా సామిరంగ’.
రాజ్ తరుణ్, అల్లరి నరేష్ ఈ సినిమాలో నాగ్తో కలిసి నటించారు. కాగా, ఇప్పుడు మళ్లీ ఇంకో మల్టీ స్టారర్కి నాగ్ సిద్ధమవుతున్నాడట.
అయితే, వివరాలు పూర్తిగా తెలీదు కానీ, ఈ సారి సీనియర్ హీరోలతో కలిసి పని చేయాలనుకుంటున్నాడట నాగార్జున.
ఆ దిశగా ఆల్రెడీ తన కసరత్తులు మొదలెట్టేశాడట. ఓ స్టార్ హీరోని ఒప్పించేందుకు మంతనాలు చేస్తున్నాడట తెర వెనక నాగార్జున.
ఓ కొత్త డైరెక్టర్ ఈ మల్టీ స్టారర్కి దర్శకత్వం వహించబోతున్నాడట. ఆ డైరెక్టర్ ఎవరు.? ఈ ప్రాజెక్ట్లో నటించబోయే ఆ స్టార్ హీరో ఎవరు.? తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..