మెంతులు కేవలం వాళ్లకే కాదు.! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్.!
- April 15, 2024
రుచికి చేదుగా అనిపించే మెంతులు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్ల పాలిట మెంతులు ఓ వరమనే చెప్పాలి.
నానబెట్టిన మెంతుల్ని ప్రతీరోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో వుంటాయ్. అంతేనా.! కేవలం డయాబెటిస్ పేషెంట్లకు మాత్రమే కాదండోయ్.
మెంతుల్ని ప్రతీరోజూ తీసుకుంటే ఎటువంటి వారికైనా ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతీరోజూ ఓ గుప్పెడు మెంతులు నానబెట్టిన వాటర్ని పరగడుపునే తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెంతుల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ.
అందుకే మల బద్దకం, అజీర్తి సమస్యలున్న వారు ప్రతీరోజూ క్రమం తప్పకుండా మెంతుల వాటర్ తాగితే ఆ సమస్యలకు ఇట్టే పరిష్కారం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఫుష్కలంగా వుంటాయ్. అందుకే వీటిని ప్రతీరోజూ డైట్లో భాగం చేసుకోవడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్ల బాధ నుంచి తప్పించుకునే అవకాశాలుంటాయ్.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?