మెంతులు కేవలం వాళ్లకే కాదు.! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్.!
- April 15, 2024
రుచికి చేదుగా అనిపించే మెంతులు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్ల పాలిట మెంతులు ఓ వరమనే చెప్పాలి.
నానబెట్టిన మెంతుల్ని ప్రతీరోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో వుంటాయ్. అంతేనా.! కేవలం డయాబెటిస్ పేషెంట్లకు మాత్రమే కాదండోయ్.
మెంతుల్ని ప్రతీరోజూ తీసుకుంటే ఎటువంటి వారికైనా ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతీరోజూ ఓ గుప్పెడు మెంతులు నానబెట్టిన వాటర్ని పరగడుపునే తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెంతుల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ.
అందుకే మల బద్దకం, అజీర్తి సమస్యలున్న వారు ప్రతీరోజూ క్రమం తప్పకుండా మెంతుల వాటర్ తాగితే ఆ సమస్యలకు ఇట్టే పరిష్కారం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఫుష్కలంగా వుంటాయ్. అందుకే వీటిని ప్రతీరోజూ డైట్లో భాగం చేసుకోవడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్ల బాధ నుంచి తప్పించుకునే అవకాశాలుంటాయ్.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- రియాద్లో బైక్ డెలివరీ ఆర్డర్లు నిలిపివేత..!!
- CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!
- జార్ఖండ్లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించిన శంకర నేత్రాలయ