ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- April 19, 2024దుబాయ్ : విమాన సర్వీసులు రీషెడ్యూల్ చేసినట్టు ఫ్లైదుబాయ్ ప్రకటించింది. మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ (డిఎక్స్బి) విమానాశ్రయంలో భారీ వరదలు సంభవించిన తరువాత పలు విమానాలను రద్దు చేసినట్లు, వాటిని శుక్రవారం నాటికి రీ షెడ్యూల్ చేసినట్లు ఫ్లైదుబాయ్ తెలిపింది. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన సర్వీసుల స్థితిని తనిఖీ చేయాలని కోరింది. ప్రయాణీకుల ప్రయాణ షెడ్యూల్లకు ఏదైనా అంతరాయాన్ని తగ్గించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని, కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నట్టు ఎయిర్లైన్ ప్రతినిధి తెలిపారు. ఈ వారం రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో దుబాయ్లోని 1,244 విమాన సర్వీసులను రద్దు చేసారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!