ఈ రెమిడీస్తో మధుమేహాన్ని కంట్రోల్లో వుంచుకోవచ్చు.!
- May 22, 2024
మధుమేహం (డయాబెటిస్) ఒక్కసారి ఎటాక్ అయ్యిందంటే చాలు.. ఇక జీవితాంతం మందులకు పరిమితం కావల్సిందే. అంతేకాదు, ఆహార నియమాల్లోనూ కొన్ని నియంత్రణలు తప్పని సరి.
వీటితో పాటూ, అనేక రకాల అనారోగ్య సమస్యలు మధుమేహుల్ని వేధిస్తుంటాయ్. అయితే, ప్రతీరోజూ తీసుకునే మందులతో పాటూ, మధుమేహం వున్న వాళ్లు కొన్ని వ్యాయామాలు చేయడం ద్వారా కూడా మధుమేహాన్ని నియంత్రణలో వుంచుకోవచ్చు. తద్వారా ఆరోగ్యంగానూ వుండొచ్చు.
కొన్ని చిన్న చిన్న యోగాసనాల ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. వాటిలో ముఖ్యమైనవి ప్రాణాయామం, శవాసనం. ఈ ఆసనాలను ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు. ఈ ఆసనాలను క్రమం తప్పకుండా చేస్తుండడం వల్ల ప్లీహ గ్రంధి, పిట్యూటరీ గ్రంధి చక్కెర స్థాయిల్ని సాధారణ స్థితిలోకి తీసుకొస్తాయ్.
ఈ ఆసనాల్లో ధ్యానం, శ్వాస పధ్దతులు అనుసరించడం వల్ల అది సాధ్యమవుతుంది. అలాగే, క్రమం తప్పకుండా మధుమేహం వున్నవారు నడకకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







