యూఏఈలో డెంగ్యూకు వ్యతిరేకంగా ప్రచారం
- May 23, 2024
యూఏఈ: డెంగ్యూ కారక దోమలు కనిపించిన మొత్తం 409 ప్రదేశాలను యూఏఈ ఆరోగ్య అధికారులు గుర్తించినట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి బుధవారం తెలిపారు. రికార్డు స్థాయిలో భారీ వర్షం అనేక పరిసర ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో డెంగ్యూ జ్వరంపై ఆందోళనలు తలెత్తాయి. డెంగ్యూ జ్వరం అనేది ఈడిస్ ఈజిప్టి దోమల ద్వారా సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్. బుధవారం జరిగిన ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (ఎఫ్ఎన్సి) సెషన్లో డెంగ్యూ జ్వరంతో పోరాడటానికి అనేక చర్యలు తీసుకున్నట్లు ఆరోగ్య మరియు నివారణ మంత్రి అబ్దుల్ రెహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఒవైస్ తెలిపారు. ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ (మొహాప్) దేశవ్యాప్తంగా దోమల పెంపకం ప్రదేశాలను మ్యాప్ చేయడానికి సరికొత్త GPS సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిందని, FNC సభ్యుడు అడిగిన ప్రశ్నకు అల్ ఒవైస్ సమాధానం ఇచ్చారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









