యూఏఈలో డెంగ్యూకు వ్యతిరేకంగా ప్రచారం
- May 23, 2024
యూఏఈ: డెంగ్యూ కారక దోమలు కనిపించిన మొత్తం 409 ప్రదేశాలను యూఏఈ ఆరోగ్య అధికారులు గుర్తించినట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి బుధవారం తెలిపారు. రికార్డు స్థాయిలో భారీ వర్షం అనేక పరిసర ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో డెంగ్యూ జ్వరంపై ఆందోళనలు తలెత్తాయి. డెంగ్యూ జ్వరం అనేది ఈడిస్ ఈజిప్టి దోమల ద్వారా సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్. బుధవారం జరిగిన ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (ఎఫ్ఎన్సి) సెషన్లో డెంగ్యూ జ్వరంతో పోరాడటానికి అనేక చర్యలు తీసుకున్నట్లు ఆరోగ్య మరియు నివారణ మంత్రి అబ్దుల్ రెహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఒవైస్ తెలిపారు. ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ (మొహాప్) దేశవ్యాప్తంగా దోమల పెంపకం ప్రదేశాలను మ్యాప్ చేయడానికి సరికొత్త GPS సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిందని, FNC సభ్యుడు అడిగిన ప్రశ్నకు అల్ ఒవైస్ సమాధానం ఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి, టీడీపీ మహానాడు వేడుకలు
- భారత దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్లైన్ నెంబర్..సుప్రీం ఆదేశం
- ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వర్ష సూచన
- సంక్షేమ పథకాల్లో డిజిటల్ కరెన్సీ..RBI కీలక యోచన
- కువైట్పై ఇరాన్ దాడులను ఖండించిన యూఏఈ, కువైట్ విదేశాంగ మంత్రులు
- ఇక NIMSలో రూ.80 వేల జన్యు పరీక్షలు ఉచితం!
- దురాక్రమణను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్..!!
- థియేటర్లలో ఫైర్ ఫోర్స్ సేఫ్టీ తనిఖీలు..!!
- నిజాయితిని చాటిన భారత ప్రవాసుడు.. Dh100,000 అప్పగింత..!!
- ఆసుపత్రులలో చేరిన, తప్పిపోయిన యాత్రికులను గుర్తించడానికి డ్రైవ్..!!









