లైసెన్స్ లేని టూరిజం ఫెసిలిటీ మూసివేత
- June 10, 2016
పబ్లిక్ ప్రాసిక్యూషన్, నార్తరన్ గవర్నరేట్ పరిధిలోని టూరిజం వెన్యూని మూసివేయాల్సిందిగా ఆదేశించింది. క్యాపిటల్ అడ్వొకేట్ జనరల్ నవాజ్ అల్ అవధి, బహ్రెయిన్ అథారిటీ ఫర్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ (బిఎటిఇ) నోటిఫికేషన్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సదరు టూరిజం వెన్యూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడ్తోందని, లైసెన్స్ లేకుండా నడుపుతున్నారనీ ఆయన చెప్పారు. బిఎటిఇ ఈ మూసివేతను పర్యవేక్షిస్తుంది. జనరల్ డైరెక్టరేట్ ఫర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కూడా బిఎటిఇతో కలిసి పనిచేస్తుంది. లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలనీ, విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?