లైసెన్స్ లేని టూరిజం ఫెసిలిటీ మూసివేత
- June 10, 2016
పబ్లిక్ ప్రాసిక్యూషన్, నార్తరన్ గవర్నరేట్ పరిధిలోని టూరిజం వెన్యూని మూసివేయాల్సిందిగా ఆదేశించింది. క్యాపిటల్ అడ్వొకేట్ జనరల్ నవాజ్ అల్ అవధి, బహ్రెయిన్ అథారిటీ ఫర్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ (బిఎటిఇ) నోటిఫికేషన్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సదరు టూరిజం వెన్యూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడ్తోందని, లైసెన్స్ లేకుండా నడుపుతున్నారనీ ఆయన చెప్పారు. బిఎటిఇ ఈ మూసివేతను పర్యవేక్షిస్తుంది. జనరల్ డైరెక్టరేట్ ఫర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కూడా బిఎటిఇతో కలిసి పనిచేస్తుంది. లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలనీ, విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









