లైసెన్స్ లేని టూరిజం ఫెసిలిటీ మూసివేత
- June 10, 2016
పబ్లిక్ ప్రాసిక్యూషన్, నార్తరన్ గవర్నరేట్ పరిధిలోని టూరిజం వెన్యూని మూసివేయాల్సిందిగా ఆదేశించింది. క్యాపిటల్ అడ్వొకేట్ జనరల్ నవాజ్ అల్ అవధి, బహ్రెయిన్ అథారిటీ ఫర్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ (బిఎటిఇ) నోటిఫికేషన్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సదరు టూరిజం వెన్యూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడ్తోందని, లైసెన్స్ లేకుండా నడుపుతున్నారనీ ఆయన చెప్పారు. బిఎటిఇ ఈ మూసివేతను పర్యవేక్షిస్తుంది. జనరల్ డైరెక్టరేట్ ఫర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కూడా బిఎటిఇతో కలిసి పనిచేస్తుంది. లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలనీ, విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







