కువైట్లో అషూరా నైట్స్ ప్రారంభం.. 5వేల మందితో భద్రత
- July 10, 2024
కువైట్: దేశవ్యాప్తంగా హుస్సేనియాలలో అషురా నైట్స్ ప్రారంభం అయ్యాయి. దేశవ్యాప్తంగా 110 మంది హుస్సేనియాలకు భద్రత కల్పించడానికి మహిళా పోలీసు అధికారులతో సహా 5000 మంది భద్రతా అధికారులను మోహరించారు. ఈ భద్రతా బృందాలు హుస్సేనియాల యజమానులతో కలిసి సైట్లను రక్షించడం, ట్రాఫిక్ని క్రమబద్ధికరించనున్నారు. హుస్సేనియాలకు భద్రత కల్పించేందుకు భద్రతా సిబ్బంది చేస్తున్న ఈ ప్రయత్నాలను మొదటి ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్, మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సలేం అల్-నవాఫ్ పర్యవేక్షిస్తున్నారు. హుస్సేనియాస్లోని అగ్ని ప్రమాదాల నివాణకు నిరంతరం అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.
తాజా వార్తలు
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం
- సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!
- స్క్రబ్ టైఫస్తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!







