ఆఫ్ఘాన్ లో వైమానికి దాడులు: 25 మంది మృతి
- June 14, 2016
ఆఫ్ఘనిస్థాన్లోని ఫరా ప్రావిన్స్లో అఫ్గాన్ బలగాలు వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 25 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఫరాలోని బాలాబొలోక్ జిల్లాలో జరిగిన ఈ వైమానిక దాడుల్లో మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడుల్లో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. దేశంలో కొత్త ప్రాంతాలకు విస్తరించి తమ బలాన్ని పెంచుకోవాలని, అస్థిరత సృష్టించాలని ప్రయత్నిస్తున్న తాలిబన్లపై భద్రతా బలగాలు ఇలాంటి దాడులు నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









