విషాదం..భవనం పైకప్పుపై ప్రవాస భారతీయుడి మృతదేహం లభ్యం..!

- July 26, 2024 , by Maagulf
విషాదం..భవనం పైకప్పుపై ప్రవాస భారతీయుడి మృతదేహం లభ్యం..!

కువైట్: ఫర్వానియాలోని ఓ భవనం పైకప్పుపై 30 ఏళ్ల భారతీయ ప్రవాసుడి మృతదేహం లభ్యమైంది. అధికారిక నివేదికల ప్రకారం. అతడి శరీరంపై గాయాలను గుర్తించారు. సంఘటన గురువారం రాత్రి కార్మికులు నివసించే భవనంలో జరిగింది. సమాచారం అందగానే పోలీసులు మరియు ఫోరెన్సిక్ సాక్ష్యాధార బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. త్వరలోనే నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకుంటావని పోలీస్ అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com