హోటల్ కు నిప్పు…24 మంది సజీవ దహనం
- August 06, 2024
ఢాకా: బంగ్లాదేశ్లో విధ్వంసం కొనసాగుతోంది. ప్రధాని షేక్ హాసీనా పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయినా ఆందోళనకారులు శాంతించడం లేదు.. ఆమె పార్టీ నేతలపై దాడులు కొనసాగిస్తున్నారు.. ఇప్పటికే ఆ పార్టీ ఎంపి , క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఇంటిని తగుల బెట్టిన విధ్వంసకారులు తాజాగా జషోర్ జిల్లాలో ఓ హోటల్కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమయ్యారు.. మృతి చెందిన వారిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు ఉన్నాడని లోకల్ మీడియా వెల్లడించింది. ఆందోళనకారులు నిప్పు పెట్టిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్కు చెందినదిగా పోలీసులు పేర్కొన్నారు..
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







