హోటల్ కు నిప్పు…24 మంది సజీవ దహనం
- August 06, 2024
ఢాకా: బంగ్లాదేశ్లో విధ్వంసం కొనసాగుతోంది. ప్రధాని షేక్ హాసీనా పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయినా ఆందోళనకారులు శాంతించడం లేదు.. ఆమె పార్టీ నేతలపై దాడులు కొనసాగిస్తున్నారు.. ఇప్పటికే ఆ పార్టీ ఎంపి , క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఇంటిని తగుల బెట్టిన విధ్వంసకారులు తాజాగా జషోర్ జిల్లాలో ఓ హోటల్కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమయ్యారు.. మృతి చెందిన వారిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు ఉన్నాడని లోకల్ మీడియా వెల్లడించింది. ఆందోళనకారులు నిప్పు పెట్టిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్కు చెందినదిగా పోలీసులు పేర్కొన్నారు..
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి