అరేబియా సముద్రంలో తీరం దాటనున్న తుఫాన్.. అలెర్ట్ జారీ..!
- August 31, 2024
యూఏఈ: అరేబియా సముద్రంలో నెలకొన్న తుఫానును పర్యవేక్షిస్తున్నట్టు యూఏఈ అధికారులు తెలిపారు. అయితే, దేశంపై దీని ప్రభావం నేరుగా ఉండదని ప్రాథమిక రీడింగ్లు సూచిస్తున్నాయని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) తెలిపింది. కాగా, తుఫాన్ ప్రభావం కొన్ని తీర ప్రాంతాల్లో ఉండవచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 24 గంటల్లో తుఫాన్ క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని భావిస్తున్నారు. ఆ సమయంలో గంటకు 60 నుండి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని NCM తెలిపింది. పుకార్లు వ్యాప్తి చేయవద్దని నివాసితులను హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









