అరేబియా సముద్రంలో తీరం దాటనున్న తుఫాన్.. అలెర్ట్ జారీ..!
- August 31, 2024
యూఏఈ: అరేబియా సముద్రంలో నెలకొన్న తుఫానును పర్యవేక్షిస్తున్నట్టు యూఏఈ అధికారులు తెలిపారు. అయితే, దేశంపై దీని ప్రభావం నేరుగా ఉండదని ప్రాథమిక రీడింగ్లు సూచిస్తున్నాయని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) తెలిపింది. కాగా, తుఫాన్ ప్రభావం కొన్ని తీర ప్రాంతాల్లో ఉండవచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 24 గంటల్లో తుఫాన్ క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని భావిస్తున్నారు. ఆ సమయంలో గంటకు 60 నుండి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని NCM తెలిపింది. పుకార్లు వ్యాప్తి చేయవద్దని నివాసితులను హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









