అరేబియా సముద్రంలో తీరం దాటనున్న తుఫాన్.. అలెర్ట్ జారీ..!
- August 31, 2024
యూఏఈ: అరేబియా సముద్రంలో నెలకొన్న తుఫానును పర్యవేక్షిస్తున్నట్టు యూఏఈ అధికారులు తెలిపారు. అయితే, దేశంపై దీని ప్రభావం నేరుగా ఉండదని ప్రాథమిక రీడింగ్లు సూచిస్తున్నాయని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) తెలిపింది. కాగా, తుఫాన్ ప్రభావం కొన్ని తీర ప్రాంతాల్లో ఉండవచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 24 గంటల్లో తుఫాన్ క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని భావిస్తున్నారు. ఆ సమయంలో గంటకు 60 నుండి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని NCM తెలిపింది. పుకార్లు వ్యాప్తి చేయవద్దని నివాసితులను హెచ్చరించారు.
తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







