ప్రాంతీయ ఉద్రిక్తతలు.. జాతీయ ఐక్యతకు అలెర్ట్ జారీ..!!
- September 29, 2024
మనామా: బహ్రెయిన్లు ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు ప్రతిస్పందనగా అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రి, హిస్ ఎక్సెలెన్సీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా కోరారు. దేశభక్తి, జాతీయ సమైక్యత ఆవశ్యకతను వివరించారు. ప్రస్తుత సంక్షోభాన్ని నావిగేట్ చేయడానికి ఇది చాలా ముఖ్యమైనదని అతను తెలిపారు "పౌరులు తమ మాతృభూమి పట్ల వారి విధులలో నిజమైన భాగస్వాములు" అని ఆయన వ్యాఖ్యానించారు. దేశ భద్రత, సామాజిక ఫాబ్రిక్ను పరిరక్షించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హిస్ ఎక్సలెన్సీ కోరారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







