ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సహకారంపై చర్చించిన భారత రాయబారి..!!
- October 02, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి ఆదర్శ్ స్వైకా.. కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రి ఖలీఫా అబ్దుల్లా ధాహి అల్-అజీల్ అల్ అస్కర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ మేరకు కువైట్లోని భారత రాయబార కార్యాలయం Xలో తెలిపింది. భారత రాయబారి ఆదర్శ్ స్వైకా కువైట్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ బందర్ సలేం అబ్దుల్లా అల్-ముజాయాన్ను కూడా కలిశారు. ఇండియా- కువైట్ మధ్య ద్వైపాక్షిక సహకారం సహా వివిధ అంశాలపై ఇద్దరు అధికారులు చర్చించారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









