ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సహకారంపై చర్చించిన భారత రాయబారి..!!
- October 02, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి ఆదర్శ్ స్వైకా.. కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రి ఖలీఫా అబ్దుల్లా ధాహి అల్-అజీల్ అల్ అస్కర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ మేరకు కువైట్లోని భారత రాయబార కార్యాలయం Xలో తెలిపింది. భారత రాయబారి ఆదర్శ్ స్వైకా కువైట్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ బందర్ సలేం అబ్దుల్లా అల్-ముజాయాన్ను కూడా కలిశారు. ఇండియా- కువైట్ మధ్య ద్వైపాక్షిక సహకారం సహా వివిధ అంశాలపై ఇద్దరు అధికారులు చర్చించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







