ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సహకారంపై చర్చించిన భారత రాయబారి..!!
- October 02, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి ఆదర్శ్ స్వైకా.. కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రి ఖలీఫా అబ్దుల్లా ధాహి అల్-అజీల్ అల్ అస్కర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ మేరకు కువైట్లోని భారత రాయబార కార్యాలయం Xలో తెలిపింది. భారత రాయబారి ఆదర్శ్ స్వైకా కువైట్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ బందర్ సలేం అబ్దుల్లా అల్-ముజాయాన్ను కూడా కలిశారు. ఇండియా- కువైట్ మధ్య ద్వైపాక్షిక సహకారం సహా వివిధ అంశాలపై ఇద్దరు అధికారులు చర్చించారు.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!