అక్టోబర్ 10న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్..!!
- October 08, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం కాన్సులర్ సమస్యలను పరిష్కరించడానికి ఓపెన్ హౌస్ నిర్వహిస్తుంది. అక్టోబర్ 10వ తేదీన మధ్యాహ్నం 12:30 నుండి భారత రాయబార కార్యాలయంలో ఓపెన్ హౌస్ జరుగుతుందని అధికారులు తెలిపారు. భారతీయ పౌరులు ఎవరైనా, ఏదైనా కాన్సులర్ సమస్యలు లేదా ఫిర్యాదులు ఉన్నట్లయితే, అదే రోజు 11:30 నుండి ప్రారంభమయ్యే భారత రాయబార కార్యాలయంలో జరిగే ఓపెస్ హౌస్ కు హాజరు కావడానికి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి