ఒమన్లో 'బిజినెస్ లీడర్షిప్ సమ్మిట్ అండ్ అవార్డ్స్' ఎక్సలెన్స్..!!
- October 14, 2024
మస్కట్: మస్కట్ మీడియా గ్రూప్, గల్ఫ్ లీడర్స్ సర్కిల్ నిర్వహించే 'బిజినెస్ లీడర్షిప్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2024'కు ప్రపంచవ్యాప్తంగా 200 మంది అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్లు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, వ్యాపార ప్రముఖులు, పరిశ్రమ నిపుణులు పాల్గొంటారు. ఈ కాన్ఫరెన్స్ అక్టోబర్ 30వ తేదీన సెయింట్ రెగిస్ అల్ మౌజ్ మస్కట్ రిసార్ట్లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇన్వెస్ట్కార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ మస్కట్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఛైర్మన్ మహ్మద్ బిన్ మహ్ఫూద్ అల్ అర్ధి ముఖ్య వక్తగా పాల్గొంటారు. సమ్మిట్కు ఒమన్ ఎనర్జీ అసోసియేషన్ (OPAL), ఒమన్ అమెరికన్ బిజినెస్ కౌన్సిల్, ఒమన్ బ్యాంక్స్ అసోసియేషన్ మద్దతు ఇస్తున్నాయని మస్కట్ మీడియా గ్రూప్ సీఈఓ అహ్మద్ ఎస్సా అల్ జెడ్జాలీ తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి