ISRO కు ప్రతిష్టాత్మక ఐఏఎఫ్ అవార్డు
- October 14, 2024
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో)కు ప్రతిష్ఠాత్మకమైన ఐఏఎఫ్ అవార్డు దక్కింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి చంద్రయాన్- 3 రాకెట్ ప్రయోగించి ఘన విజయం సాధించి అగ్రదేశాల సరసన భారత దేశాన్ని నిలిపినందుకు ఐఏఎఫ్ సంస్థ ప్రతిష్టాత్మక అవార్డును ఇస్రోకు అందజేశారు.
ఈ ఏడాది ఈ అవార్డు కార్యక్రమాన్ని ఐఏసి-2024 ఇటలీలోని మిలన్ నగరం నందు నిర్వహించారు.ఈ అవార్డును ఇస్రో తరపున చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అందుకున్నారు.
శాస్త్రవేత్తలు, ఉద్యోగుల సహకారంతో చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగిందన్నారు.ఈ అవార్డును అందుకున్నందుకు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇస్రో ఉద్యోగస్తులకు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాధ్ అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి