సౌదీ అరేబియాలో రైల్వే చట్టం బలోపేతం..ఇక SR10 మిలియన్ల వరకు జరిమానా..!!
- October 21, 2024
జెడ్డా: సౌదీ అరేబియాలో రైల్వే చట్టాలను బలోపేతం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్టంగా SR10 మిలియన్ల జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు. బడుతుంది. ఉల్లంఘన పునరావృతమైతే SR20 మిలియన్ల జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.ఈ మేరకు రైల్వే చట్టం, దాని కార్యనిర్వాహక నిబంధనల ఉల్లంఘనలను సమీక్షించే కమిటీ ప్రకటించింది.రైల్వేల కార్యక్రమాలను అడ్డుకునేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వే ప్రాంగణాల్లో వాహనాలు, సామగ్రిని వదిలేయడం, జంతువులను వదిలివేయడం, రైల్వే రక్షణ కంచెలను దాటడం, తాత్కాలిక లేదా శాశ్వత నిర్మాణాలను నిర్మించడం వంటి అనేక ఉల్లంఘనలకు తీవ్రమైన శిక్షలు ఉంటాయని వెల్లడించింది. రైల్వే ట్రాక్, ప్రాంగణాల్లో నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక