టర్కీ రక్షణ సంస్థపై ఉగ్రవాదుల దాడి..ఖండించిన సౌదీ అరేబియా
- October 24, 2024
అంకారా: తుర్కియేలోని ఒక రక్షణ సంస్థను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద దాడిని సౌదీ అరేబియా ఖండించింది. ఈ మేరకు తుర్కియేలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం తెలిపింది. టర్కీ రాజధాని అంకారాలో ఒక రక్షణ సంస్థను లక్ష్యంగా చేసుకోవడానికి తప్పుబట్టింది. అన్ని రకాల ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని సౌదీ ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఎంబసీ బాధిత కుటుంబాలకు, టర్కియే ప్రభుత్వానికి సానుభూతిని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక