ఖతార్ 2024-30 వ్యూహం.. విద్యా మంత్రిత్వ శాఖ సమీక్ష..!!
- October 27, 2024
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MoEHE) తన 2024-2030 వ్యూహాన్ని అమలు చేయడంలో సాధించిన పురోగతిని అంచనా వేయడానికి తన మొదటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఇది సెప్టెంబర్లో "ఇగ్నైటింగ్ ది స్పార్క్ ఆఫ్ లెర్నింగ్" అనే నినాదంతో అధికారికంగా ప్రారంభించారు. ఈ సమావేశంలో విద్య, ఉన్నత విద్యా శాఖ మంత్రి హెచ్ఈ బుతైనా బింట్ అలీ అల్ జబ్ర్ అల్ నుయిమితోపాటు సీనియర్ మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రాజెక్ట్ మేనేజర్లు పాల్గొన్నారు. వ్యూహాత్మక కార్యక్రమాలు, ప్రాజెక్టులలో ఇప్పటి వరకు సాధించిన కీలక విజయాలను సమీక్షించారు. QNV 2030లో వివరించిన లక్ష్యాలను సాధించడానికి ఈ వ్యూహం రోడ్మ్యాప్గా ఉపయోగపడుతుందన్నారు. ఈ వ్యూహం రాబోయే సంవత్సరాల్లో విద్యలో నూతన ఆవిష్కరణలు, శ్రేష్ఠతను పెంచుతుందన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







