ఖతార్ 2024-30 వ్యూహం.. విద్యా మంత్రిత్వ శాఖ సమీక్ష..!!
- October 27, 2024
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MoEHE) తన 2024-2030 వ్యూహాన్ని అమలు చేయడంలో సాధించిన పురోగతిని అంచనా వేయడానికి తన మొదటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఇది సెప్టెంబర్లో "ఇగ్నైటింగ్ ది స్పార్క్ ఆఫ్ లెర్నింగ్" అనే నినాదంతో అధికారికంగా ప్రారంభించారు. ఈ సమావేశంలో విద్య, ఉన్నత విద్యా శాఖ మంత్రి హెచ్ఈ బుతైనా బింట్ అలీ అల్ జబ్ర్ అల్ నుయిమితోపాటు సీనియర్ మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రాజెక్ట్ మేనేజర్లు పాల్గొన్నారు. వ్యూహాత్మక కార్యక్రమాలు, ప్రాజెక్టులలో ఇప్పటి వరకు సాధించిన కీలక విజయాలను సమీక్షించారు. QNV 2030లో వివరించిన లక్ష్యాలను సాధించడానికి ఈ వ్యూహం రోడ్మ్యాప్గా ఉపయోగపడుతుందన్నారు. ఈ వ్యూహం రాబోయే సంవత్సరాల్లో విద్యలో నూతన ఆవిష్కరణలు, శ్రేష్ఠతను పెంచుతుందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









