ఖతార్ 2024-30 వ్యూహం.. విద్యా మంత్రిత్వ శాఖ సమీక్ష..!!
- October 27, 2024
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MoEHE) తన 2024-2030 వ్యూహాన్ని అమలు చేయడంలో సాధించిన పురోగతిని అంచనా వేయడానికి తన మొదటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఇది సెప్టెంబర్లో "ఇగ్నైటింగ్ ది స్పార్క్ ఆఫ్ లెర్నింగ్" అనే నినాదంతో అధికారికంగా ప్రారంభించారు. ఈ సమావేశంలో విద్య, ఉన్నత విద్యా శాఖ మంత్రి హెచ్ఈ బుతైనా బింట్ అలీ అల్ జబ్ర్ అల్ నుయిమితోపాటు సీనియర్ మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రాజెక్ట్ మేనేజర్లు పాల్గొన్నారు. వ్యూహాత్మక కార్యక్రమాలు, ప్రాజెక్టులలో ఇప్పటి వరకు సాధించిన కీలక విజయాలను సమీక్షించారు. QNV 2030లో వివరించిన లక్ష్యాలను సాధించడానికి ఈ వ్యూహం రోడ్మ్యాప్గా ఉపయోగపడుతుందన్నారు. ఈ వ్యూహం రాబోయే సంవత్సరాల్లో విద్యలో నూతన ఆవిష్కరణలు, శ్రేష్ఠతను పెంచుతుందన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







