పాలస్తీనా సమస్య పరిష్కారానికి కృషి.. రియాద్ లో గ్లోబల్ కూటమి సమావేశం..!!
- October 30, 2024
రియాద్: పాలస్తీనాలో రెండు రాష్ట్రాల పరిష్కారం కోసం అంతర్జాతీయ కూటమి తన మొదటి సమావేశాలను సౌదీ రాజధాని రియాద్లో వచ్చే వారం నిర్వహించనున్నట్లు యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ వెల్లడించారు. గాజా యుద్ధాన్ని ముగించడం, బందీలను విడిపించేందుకు కృషి చేయడం, రెండు రాష్ట్రాల పరిష్కారం కోసం అన్ని దేశాలు పాల్గొనేందుకు ప్రపంచ కూటమిని ప్రారంభించామని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బార్సిలోనాలో జరిగిన 9వ ప్రాంతీయ ఫోరమ్లో ఈ మేరకు ఆయన తెలియజేశారు. రియాద్ సమావేశం తర్వాత, సంకీర్ణ కమిటీలు బ్రస్సెల్స్, కైరో, అమ్మాన్, ఇస్తాంబుల్, నార్వే రాజధాని ఓస్లోలో సమావేశం అవుతాయని తెలిపారు. గాజాలో పరిస్థితిని చర్చించడానికి రెండు-రాష్ట్రాల పరిష్కారాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని బోరెల్ సూచించారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







