సౌదీలో SR493 మిలియన్ల బ్యాంకింగ్ ఫ్రాడ్.. నిందితుడు అరెస్టు
- November 07, 2024
రియాద్: SR493 మిలియన్ల బ్యాంకింగ్ మోసాన్ని సౌదీ పర్యవేక్షణ మరియు అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) బయటపెట్టింది. ఈ కేసుకు సంబంధించి ఖలీద్ ఇబ్రహీం అల్-జారివి అనే సౌదీ పౌరుడిని అరెస్టు చేసింది. స్థానిక బ్యాంకులో ఒక ఉద్యోగి సాయంతో SR493 మిలియన్ల లోన్ ను చట్టవిరుద్ధంగా తీసుకున్నట్లు విచారణలో గుర్తించారు. ఇందు కోసం ఫేక్ ప్రాపర్టీ దస్తావేజులను సమర్పించినట్లు గుర్తించారు. నిందితుడిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు నజాహా వెల్లడించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







