సౌదీలో SR493 మిలియన్ల బ్యాంకింగ్ ఫ్రాడ్.. నిందితుడు అరెస్టు
- November 07, 2024
రియాద్: SR493 మిలియన్ల బ్యాంకింగ్ మోసాన్ని సౌదీ పర్యవేక్షణ మరియు అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) బయటపెట్టింది. ఈ కేసుకు సంబంధించి ఖలీద్ ఇబ్రహీం అల్-జారివి అనే సౌదీ పౌరుడిని అరెస్టు చేసింది. స్థానిక బ్యాంకులో ఒక ఉద్యోగి సాయంతో SR493 మిలియన్ల లోన్ ను చట్టవిరుద్ధంగా తీసుకున్నట్లు విచారణలో గుర్తించారు. ఇందు కోసం ఫేక్ ప్రాపర్టీ దస్తావేజులను సమర్పించినట్లు గుర్తించారు. నిందితుడిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు నజాహా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









