దోహాలో రచయితలకు ఘన సన్మానం
- November 24, 2024
దోహా: కతర్ లో వంగూరి ఫౌండషపీన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్ర కళా వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న 9వ ప్రపంచ తెలుగు సాహితి సదస్సు లో పాల్గోవడానికి విచ్చేసినటువంటి కవి రచయిత పెరికె నాగభూషణం-ఎసిపి(అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్) మరియు వారి మిత్రులు ఎస్.సంతోష్-సి.ఐ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్) వి.హనుమంత రెడ్డి-ఎస్.ఐ(సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్) లక్ష్మారెడ్డి-కొమురవెల్లి దేవాలయ ఛైర్మన్ ఎం.శ్రీనివాస్ రెడ్డి-రియల్టర్ కు ధన్యవాదాలు తెలుపుతూ (TWA) తెలంగాణ వెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో( TWA) ఛైర్మెన్ ఖాజా నిజాముద్దీన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ రౌఫ్ మరియు అడ్వైసరి మెంబర్ మహమ్మద్ షోహేబ్ జనరల్ సెక్రటరీ నవీద్ దస్తగిరి, మదనపల్లి సంజీవ్,చితకుంట నర్సారెడ్డి, వేణు గోపాల్ తదితరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమం నూతనంగా ప్రారంభమైన మన హైదరాబాద్ రెస్టారెంట్ సబబా లండన్ లో ఘనంగా జరిగింది ఇందులో రెస్టారెంట్ నిర్వాహకులు హన్నన్, ఇంతియాజ్ మరియు సజ్జాద్ పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)


తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







