ఇంట్లో అగ్ని ప్రమాదం..ఇద్దరు చిన్నారులు మృతి..!!
- November 25, 2024
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని అల్ ముదైబిలోని విలాయత్లోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఒక ప్రకటన విడుదల చేసింది. అల్ ముదైబిలోని విలాయత్లోని అల్ జర్దా ప్రాంతంలోని ఒక ఇంట్లో చెలరేగిన అగ్నిప్రమాదం చెలరేగిందని, సమాచారం అందగానే ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లోని సిడిఎఎ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







