రియాద్ మెట్రో.. ప్రతిరోజూ 10 లక్షల మందికి సేవలు..11
- November 28, 2024
రియాద్: రియాద్ మెట్రో ప్రారంభ దశలో ప్రతిరోజూ ఒక మిలియన్ మంది ప్రయాణీకులకు సేవలు అందించనుంది. ఈ మేరకు రవాణా, లాజిస్టిక్స్ మంత్రి సలేహ్ అల్-జాసర్ ప్రకటించారు. సౌదీ అరేబియా ప్రజా రవాణా వ్యవస్థలో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిన ఈ ప్రాజెక్టును రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ప్రారంభించారు. "అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఏకకాలంలో అభివృద్ధి చేసిన ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద, అత్యంత అధునాతనట్రాన్స్ పోర్టుగా వగా పరిగణించబడుతుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









