రియాద్ మెట్రో.. ప్రతిరోజూ 10 లక్షల మందికి సేవలు..11
- November 28, 2024
రియాద్: రియాద్ మెట్రో ప్రారంభ దశలో ప్రతిరోజూ ఒక మిలియన్ మంది ప్రయాణీకులకు సేవలు అందించనుంది. ఈ మేరకు రవాణా, లాజిస్టిక్స్ మంత్రి సలేహ్ అల్-జాసర్ ప్రకటించారు. సౌదీ అరేబియా ప్రజా రవాణా వ్యవస్థలో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిన ఈ ప్రాజెక్టును రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ప్రారంభించారు. "అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఏకకాలంలో అభివృద్ధి చేసిన ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద, అత్యంత అధునాతనట్రాన్స్ పోర్టుగా వగా పరిగణించబడుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







