ఒమన్లో వర్చువల్ టూర్ సర్వీస్ ప్రారంభం..!!
- December 13, 2024
మస్కట్: ఒమన్లో వర్చువల్ టూర్ సర్వీస్ ప్రారంభమైంది. జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్, గూగుల్ కంపెనీ కోసం నేషనల్ సర్వే అథారిటీ (NSA) సహకారంతో.. రవాణా, కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒమన్ సుల్తానేట్లో వర్చువల్ టూర్ ప్రాజెక్ట్ మొదటి దశను ప్రారంభించింది. రక్షణ మంత్రిత్వ శాఖ సెక్రటరీ జనరల్ డా.మహ్మద్ నాసర్ అల్ జాబీ దీనిని అధికారికంగా ప్రారంభించారు.ఒమన్ సహజ ప్రకృతి దృశ్యాలు, చారిత్రక ల్యాండ్మార్క్లు, ఆధునిక మౌలిక సదుపాయాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోక వస్తాయన్నారు.ఈ సర్వీస్ ప్రారంభంతో ఒమన్ టూరిజం పెరుగుతుందని తెలిపారు. 2025లో రెండో దశలో మరిన్ని సైట్లు, ల్యాండ్మార్క్లను చేర్చుతామని పేర్కొన్నారు.మొదటి దశలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఖోర్ రోరితో సహా అనేక ప్రదేశాలను వర్చువల్ ద్వారా సందర్శించవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి