57 మంది బోధనా డ్రైవింగ్ శిక్షకులకు ఆర్.టి.ఎ జరిమానాలు

- June 27, 2016 , by Maagulf
57 మంది బోధనా డ్రైవింగ్ శిక్షకులకు ఆర్.టి.ఎ జరిమానాలు

దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ)  డ్రైవింగ్ బోధన చేసే 57 మంది వద్ద శిక్షణ పొందే డ్రైవర్లకు  సరైన నిబంధనలు సంకేతాలు పాటించేలా చేయడం లేదని  తెలిపారు.
శిక్షణార్థులు వారి సమయంని సద్వినియోగం చేసుకొని  మరియు తమ డబ్బుకు  సరైన విలువ పొందడానికి యత్నించాలని  రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ)  ప్రచారం నిర్వహిస్తుంది.
ఆర్.టి.ఎ యొక్క లైసెన్సింగ్ ఏజెన్సీ సీఈఓ అహ్మద్ హషెం బెహ్రఉజియాన్ మాట్లాడుతూ ఈ  ప్రచార లక్ష్యం  ఏమిటంటే   తగిన సేవ వివరాలను  సమయం వృధా చేయకుండా డ్రైవింగ్ నేర్చుకొనేవారికి భరోసా ఇస్తున్నట్లు వివరించారు. తనిఖీ అధికారులు , బోధకులు తమ తమ బ్యాడ్జీలని  ధరించాలి. వారి అనుమతి పునరుద్ధరించబడింది   లేదా  వారు సరైన నైపుణ్యాలు నేర్పుతున్నారా లేదా అలాగె  సరైన సంఖ్యలో విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారో లేదో గమనిస్తారని  'బెహ్రఉజియాన్  చెప్పారు. ప్రతి ఏడాది ఈ తరహా ప్రచారం నిర్వహిస్తామని ,  ఉల్లంఘనలు లేకుండా ఉన్నాయో  లేదోనని  క్రమం తప్పకుండా  ప్రచారాలు పరిశీలిస్తామని తెలిపారు.  బోధనా డ్రైవింగ్  స్కూళ్ళని లక్ష్యంగా చేసుకొని  విభిన్న తనిఖీ ప్రచారాలు సకాలంలో  డ్రైవింగ్ పాఠాలు  ప్రారంభమవుతున్నాయా లేదా వారి పనితీరు మరియు నిబద్ధత నియంత్రించేవిధంగా  డ్రైవింగ్ సంస్థల పనితీరుని  గమనిస్తున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com