మస్కట్లో పర్వతారోహకులను రక్షించిన CDAA బృందం..!
- December 24, 2024
మస్కట్ : మస్కట్లోని విలాయత్లో పర్వతారోహణ చేస్తూ గాయపడిన వ్యక్తిని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) రక్షించింది. మస్కట్ గవర్నరేట్లోని సివిల్ సేఫ్టీ , అంబులెన్స్ విభాగానికి చెందిన రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు మస్కట్లోని విలాయత్లో పర్వతారోయొక్కహణ సాధన చేస్తున్నప్పుడు గాయపడిన వ్యక్తి దగ్గరగా చేరుకున్నాయి. గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలించారని CDAA ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









