మస్కట్లో పర్వతారోహకులను రక్షించిన CDAA బృందం..!
- December 24, 2024
మస్కట్ : మస్కట్లోని విలాయత్లో పర్వతారోహణ చేస్తూ గాయపడిన వ్యక్తిని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) రక్షించింది. మస్కట్ గవర్నరేట్లోని సివిల్ సేఫ్టీ , అంబులెన్స్ విభాగానికి చెందిన రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు మస్కట్లోని విలాయత్లో పర్వతారోయొక్కహణ సాధన చేస్తున్నప్పుడు గాయపడిన వ్యక్తి దగ్గరగా చేరుకున్నాయి. గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలించారని CDAA ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA







