మస్కట్లో పర్వతారోహకులను రక్షించిన CDAA బృందం..!
- December 24, 2024
మస్కట్ : మస్కట్లోని విలాయత్లో పర్వతారోహణ చేస్తూ గాయపడిన వ్యక్తిని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) రక్షించింది. మస్కట్ గవర్నరేట్లోని సివిల్ సేఫ్టీ , అంబులెన్స్ విభాగానికి చెందిన రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు మస్కట్లోని విలాయత్లో పర్వతారోయొక్కహణ సాధన చేస్తున్నప్పుడు గాయపడిన వ్యక్తి దగ్గరగా చేరుకున్నాయి. గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలించారని CDAA ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









