దర్వాజా అల్-అబ్దుల్రజాక్ ఇంటర్ సెక్షన్ అధికారికంగా పున:ప్రారంభం..!!
- January 06, 2025
కువైట్: కువైట్ నగరంలోని దర్వాజా అల్-అబ్దుల్రజాక్ ఇంటర్ సెక్షన్ ను గవర్నర్ షేక్ అబ్దుల్లా సలేం అల్-అలీ అల్-సబా అధికారికంగా ప్రారంభించారు. కొన్నాళ్లుగా జరుగుతున్న నిర్మాణ పనులు పూర్తవ్వడంతో గత ఏడాది చివర్లో ట్రాఫిక్కు అనుమతించారు. 2020లో నిర్మాణ లోపాలు తలెత్తడంతో దీనిని మూసివేశారు. సెప్టెంబర్ 2022లో మరమ్మతులను ప్రారంభించారు. అత్యంత నాణ్యత, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నిర్మాణ పనులను చేపట్టినట్టు గవర్నర్ చెప్పారు. ఇది ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు







