సౌక్ వాకిఫ్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్ 2025 సక్సెస్..!!
- January 23, 2025
దోహా, ఖతార్: సౌక్ వాకిఫ్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్ 2025 అరేబియా గుర్రాల వేలానికి కేంద్రంగా నిలయంగా నిలిచింది. ఇక్కడ అనేక విశిష్ట గుర్రాలను విక్రయించారు. వీటిలో మరే "షల్ఫా అల్ షకాబ్" వేలంలో అత్యధిక ధర QR40,000 సాధించింది. 57 అరేబియా గుర్రాల వేలంతో మొత్తం అమ్మకాలు QR575,000కి చేరుకున్నాయని నిర్వాహకులు ప్రకటించారు. అరేబియా గుర్రాల వేలాన్ని చూసేందుకు అనేకమంది సందర్శకులు తరలివచ్చారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







