సిరియాకు 54 కొత్త రిలీఫ్ ట్రక్కులు పంపిన సౌదీ అరేబియా..!!
- January 26, 2025
అమ్మాన్: కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (కెఎస్రీలీఫ్) నిర్వహించిన సౌదీ ల్యాండ్ రిలీఫ్ బ్రిడ్జ్లో భాగంగా యాభై నాలుగు కొత్త సౌదీ రిలీఫ్ ట్రక్కులు జాబర్ బోర్డర్ క్రాసింగ్ను దాటి జోర్డాన్లోకి చేరుకున్నాయి. సిరియన్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడానికి అవసరమైన ఆహారం,వైద్య సామాగ్రిని తీసుకువెళుతున్నాయి. అలాగే సౌదీ ఎయిర్ రిలీఫ్ బ్రిడ్జ్లో భాగంగా ఆహారం, వైద్యం,షెల్టర్ సామాగ్రిని తీసుకుని డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన 13 రిలీఫ్ విమానాలు చేరుకున్నాయి. సంక్షోభ సమయంలో అవసరమైన దేశాలకు సహాయాన్ని అందించడంలో ముందుంటామని సౌదీ అరేబియా తెలిపింది.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







