కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- February 12, 2025
కువైట్: ఫుడ్ అండ్ న్యూట్రిషన్ జనరల్ అథారిటీ 2023లో టెక్నికల్ కమిటీ ఆహార ఉత్పత్తుల్లో కీటకాలను ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకుంది. హలాల్ ఆహారం కోసం సాధారణ అవసరాలపై ఆమోదించబడిన గల్ఫ్ నియంత్రణ ప్రకారం.. ఆహారంలో అన్ని రకాల కీటకాలు, పురుగులను ఉపయోగించడాన్ని నిషేధించారు. దీంతోపాటు కమిటీ తీర్పు ఆధారంగా కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులు కువైట్లోకి తీసుకువచ్చేందుకు అనుమతించరు. ఈ సమస్యకు సంబంధించిన అన్ని పరిణామాలను జాతీయ కమిటీలు నిశితంగా పరిశీలిస్తున్నాయని అధికార యంత్రాంగం తెలియజేసింది.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!