కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- February 12, 2025
కువైట్: ఫుడ్ అండ్ న్యూట్రిషన్ జనరల్ అథారిటీ 2023లో టెక్నికల్ కమిటీ ఆహార ఉత్పత్తుల్లో కీటకాలను ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకుంది. హలాల్ ఆహారం కోసం సాధారణ అవసరాలపై ఆమోదించబడిన గల్ఫ్ నియంత్రణ ప్రకారం.. ఆహారంలో అన్ని రకాల కీటకాలు, పురుగులను ఉపయోగించడాన్ని నిషేధించారు. దీంతోపాటు కమిటీ తీర్పు ఆధారంగా కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులు కువైట్లోకి తీసుకువచ్చేందుకు అనుమతించరు. ఈ సమస్యకు సంబంధించిన అన్ని పరిణామాలను జాతీయ కమిటీలు నిశితంగా పరిశీలిస్తున్నాయని అధికార యంత్రాంగం తెలియజేసింది.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









