కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- February 12, 2025
కువైట్: ఫుడ్ అండ్ న్యూట్రిషన్ జనరల్ అథారిటీ 2023లో టెక్నికల్ కమిటీ ఆహార ఉత్పత్తుల్లో కీటకాలను ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకుంది. హలాల్ ఆహారం కోసం సాధారణ అవసరాలపై ఆమోదించబడిన గల్ఫ్ నియంత్రణ ప్రకారం.. ఆహారంలో అన్ని రకాల కీటకాలు, పురుగులను ఉపయోగించడాన్ని నిషేధించారు. దీంతోపాటు కమిటీ తీర్పు ఆధారంగా కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులు కువైట్లోకి తీసుకువచ్చేందుకు అనుమతించరు. ఈ సమస్యకు సంబంధించిన అన్ని పరిణామాలను జాతీయ కమిటీలు నిశితంగా పరిశీలిస్తున్నాయని అధికార యంత్రాంగం తెలియజేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







