మణిరత్నం, కార్తిల కొమినేషన్లో మొదలు కానున్న కొత్త సినిమా
- July 03, 2016
ప్రముఖ దర్శకుడు మణిరత్నం, కార్తి కాంబినేషల్లో ఈనెల 8న కొత్త చిత్రం ప్రారంభం కానుంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మణిరత్నం ఫేవరెట్ షూటింగ్ స్పాట్ అయిన వూటీలో మొదలవుతుంది. ఈ చిత్రంలో కార్తి జంటగా ఆదితి రావు హైదారీ నటించనుంది. సినిమాలోని ఓ పాటను ఇక్కడ చిత్రీకరించనున్నారు. అనంతరం కశ్మీర్లో షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో చేస్తున్న పాత్రకు తన సొంతవాయిస్తోనే డబ్బింగ్ చెప్పాలని మణి కోరడంతో తమిళం నేర్చుకునే పనిలో ఉందట ఆదితి. చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్, కెమెరామెన్ రవి వర్మన్.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









