ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..30 కేసులు నమోదు..!!
- February 28, 2025
కువైట్: జాతీయ దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రాఫిక్ అవేర్నెస్ డైరెక్టర్ కల్నల్ ఫహద్ అల్-ఎస్సా తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పౌరులు, నివాసితులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంతో ఈ సంవత్సరం ఉత్సవాలు సజావుగా సాగాయన్నారు. నీటి స్ప్రేయింగ్కు సంబంధించి అధికారులు కేవలం 30 కేసులను మాత్రమే నమోదు చేశారని, గత సంవత్సరాలతో పోల్చితే ఇటువంటి సంఘటనలు గణనీయంగా 98% తగ్గాయని పేర్కొన్నారు. రన్-ఓవర్ ప్రమాదాలు జరిగినట్లు రెండు నివేదికలతో పాటు, చిన్న ప్రమాదాలు జరిగినట్లు నాలుగు నివేదికలతో పాటు, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారికి నివేదించారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!