మసీదులో నమాజ్ చేస్తుండగా భారీ పేలుడు..10 మంది మృతి

- February 28, 2025 , by Maagulf
మసీదులో నమాజ్ చేస్తుండగా భారీ పేలుడు..10 మంది మృతి

పాకిస్తాన్: పవిత్ర రమదాన్ మాసం ప్రారంభానికి ముందే దారుణ సంఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉన్న ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుళ్లలో పది మంది చనిపోయారు. వాయువ్య పాకిస్తాన్‌లోని జామియా హక్కానియా మదర్సాలో జరిగిన ఈ బాంబు పేలుడులో పది మంది మరణించారని, చాలా మంది గాయపడ్డారని చెబుతున్నారు.
పది మంది మృతి..

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడికి సంబంధించిన తాజా సమాచారాన్ని మొదట న్యూస్ 18 తెలుగులో చదువుతున్నారు. పాకిస్తాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉన్న ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుళ్లలో పది మంది  వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com