టీమిండియా సెమీస్ ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా
- March 02, 2025
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది.టీమిండియా ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలిచి ఆరు పాయింట్లతో గ్రూప్-A టాపర్గా నిలిచింది. గ్రూప్-Bలో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో నిలిచింది.ఈ మేరకు భారత్ సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. మార్చి 4న భారత్-ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!