ఆటా లో సీరియస్ అయ్యిన రసమయి బాలకిషన్
- July 04, 2016
చికాగోలో జూలై1 నుంచి 3వ తేదీ వరకూ జరిగిన ఆటా సిల్వర్ జూబ్లీ కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే.. రసమయి బాలకిషన్ సీరియస్ అయ్యారు. జీవితంలో ఇక మీ ఆటా ప్రోగ్రామ్ లో మా తెలంగాణ పాట ఉండదని చెప్పారు. నేను ఎమ్మెల్యేని.. కేబినెట్ మినిస్టర్ ర్యాంకు కల్గిన సాంస్కృతిక సారధి ఛైర్మన్ నేను.. ఈ వేదిక మీద తాను పాట పాడటమన్నది మీ అదృష్టంగా భావించుకో.. అని స్టేజ్ పైన తన అసహనాన్ని వ్యక్తం చేశారు బాలకిషన్.
ఇంతకీ రసమయి కోపానికి కారణమైన విషయం ఏంటంటే, స్టేజ్ పైకొచ్చిన ఓ వ్యక్తి ఇప్పుడు మణిశర్మ ప్రోగ్రామ్ ఇస్తారు..ఆయన రెడీ అయ్యేందుకు కొంత సమయం పడుతుంది ఈలోపు రసమయి బాలకిషన్ పాడతారని చెప్పడంతో స్టేజ్ మీదకి బాలకిషన్ వచ్చి పాడేందుకు సిద్దపడ్డ బాలకిషన్ ను కొందరు అడ్డుకున్నారు. కేకలు, అరుపులతో అతని ప్రోగ్రామ్ ని ఆపేందుకు ప్రయత్నంచడంతో రసమయి పై విధంగా రియాక్ట్ అయ్యారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









