ట్రాఫిక్ ఉల్లంఘనలు..74 మంది ప్రవాసులు బహిష్కరణ..!!
- March 14, 2025
కువైట్: 2024లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ ట్రాఫిక్ విభాగం (GTD) తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 74 మంది ప్రవాసులను బహిష్కరించింది. ఈ ఉల్లంఘనలలో అతి వేగం, సిగ్నల్ జంప్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఉన్నాయి. ఇంతలో, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, ఉల్లంఘనలను నివారించాలని పిలుపునిస్తూ ఏప్రిల్ 22 నుండి కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి వస్తుందని ఆ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!