ట్రాఫిక్ ఉల్లంఘనలు..74 మంది ప్రవాసులు బహిష్కరణ..!!
- March 14, 2025
కువైట్: 2024లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ ట్రాఫిక్ విభాగం (GTD) తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 74 మంది ప్రవాసులను బహిష్కరించింది. ఈ ఉల్లంఘనలలో అతి వేగం, సిగ్నల్ జంప్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఉన్నాయి. ఇంతలో, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, ఉల్లంఘనలను నివారించాలని పిలుపునిస్తూ ఏప్రిల్ 22 నుండి కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి వస్తుందని ఆ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..







