పురావస్తు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తి.. జరిమానా విధించిన కోర్టు..!!
- March 19, 2025
రియాద్: పురాతన వస్తువులు, మ్యూజియంలు, పట్టణ వారసత్వ చట్టాన్ని ఉల్లంఘించినందుకు సౌదీ పౌరుడికి జరిమానా విధించాలని తూర్పు ప్రావిన్స్లోని క్రిమినల్ కోర్టు తీర్పు జారీ చేసింది. తూర్పు ప్రావిన్స్లోని అల్-నైరియా గవర్నరేట్లోని అల్-దువైమిన్ 3 పురావస్తు స్థలాన్ని ఆక్రమించడం ద్వారా అతడు చట్టాన్ని ఉల్లంఘించిచాడని పేర్కొన్నారు. ఇందుకు గాను హెరిటేజ్ కమిషన్ సదరు సిటిజన్ ను అరెస్టు చేసింది. అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసింది. అనంతరం అన్ని వివరాలను సమీక్షించిన కోర్టు.. జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్