పురావస్తు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తి.. జరిమానా విధించిన కోర్టు..!!

- March 19, 2025 , by Maagulf
పురావస్తు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తి.. జరిమానా విధించిన కోర్టు..!!

రియాద్: పురాతన వస్తువులు, మ్యూజియంలు, పట్టణ వారసత్వ చట్టాన్ని ఉల్లంఘించినందుకు సౌదీ పౌరుడికి జరిమానా విధించాలని తూర్పు ప్రావిన్స్‌లోని క్రిమినల్ కోర్టు తీర్పు జారీ చేసింది. తూర్పు ప్రావిన్స్‌లోని అల్-నైరియా గవర్నరేట్‌లోని అల్-దువైమిన్ 3 పురావస్తు స్థలాన్ని ఆక్రమించడం ద్వారా అతడు చట్టాన్ని ఉల్లంఘించిచాడని పేర్కొన్నారు. ఇందుకు గాను హెరిటేజ్ కమిషన్ సదరు సిటిజన్ ను అరెస్టు చేసింది. అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసింది. అనంతరం అన్ని వివరాలను సమీక్షించిన కోర్టు.. జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com