ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్
- April 08, 2025
న్యూ ఢిల్లీ: 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టులకు బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. SC/ST/PwBD/మహిళలు మినహా మిగతా అభ్యర్థులు రూ.1,000 అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 25 నుంచి మే 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://www.aai.aero/en/careers/recruitmentవెబ్సైట్ను చూడొచ్చు.
Thanks & Regards,
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!