భారత ప్రధానమంత్రి కార్యదర్శితో సమావేశమైన సౌదీ మంత్రి..!!

- April 22, 2025 , by Maagulf
భారత ప్రధానమంత్రి కార్యదర్శితో సమావేశమైన సౌదీ మంత్రి..!!

రియాద్: సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ సోమవారం రియాద్‌లో భారత ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి పి.కె. మిశ్రా, నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (NITI ఆయోగ్) CEO బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యంతో సమావేశమయ్యారు. కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాలపై సమీక్షించారు.ఇరు దేశాల మధ్య ఎన్నో సంవత్సరాలుగా మెరుగైన సంబంధాలు ఉన్నాయని, వాటి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపు చర్చించినట్లు అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com