ఉగ్రదాడిపై భారత్‌కు సంఘీభావం ప్రకటించిన కువైట్..!!

- April 24, 2025 , by Maagulf
ఉగ్రదాడిపై భారత్‌కు సంఘీభావం ప్రకటించిన కువైట్..!!

కువైట్: భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిని కువైట్ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అన్ని రకాల ఉగ్రవాదాన్ని, వాటి వెనుక ఉన్న కారణాలు ఏవైనా, దేశం దృఢంగా తిరస్కరిస్తుందని పునరుద్ఘాటించింది. బాధిత కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com