ఉగ్రదాడిపై భారత్కు సంఘీభావం ప్రకటించిన కువైట్..!!
- April 24, 2025
కువైట్: భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిని కువైట్ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అన్ని రకాల ఉగ్రవాదాన్ని, వాటి వెనుక ఉన్న కారణాలు ఏవైనా, దేశం దృఢంగా తిరస్కరిస్తుందని పునరుద్ఘాటించింది. బాధిత కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్