ఖతార్ లో కార్మికుల కోసం అత్యవసర అడ్వైజరీ జారీ..!!
- May 07, 2025
దోహా, ఖతార్: అసాధారణ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను అమలు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) ఒక ముఖ్యమైన నోటీసును జారీ చేసింది. ఈ కాలంలో వృత్తిపరమైన ఆరోగ్యంతోపాటు భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. తీవ్రమైన అస్థిరమైన వాతావరణం కొనసాగుతున్నప్పుడు వర్కింగ్ అవర్స్ లో కార్మికుల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలను అందించాలని యజమానులను ప్రత్యేకంగా ఆదేశించింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- విషాదం..దుక్మ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల గుర్తింపు..!!
- దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్జెట్..!!
- GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!
- ఫోర్బ్స్ సంపన్నుల జాబితా..దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ..
- భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!