ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- May 24, 2025
దోహా, ఖతార్: మస్కట్ గవర్నరేట్ దేశంలోనే ఎత్తైన జెండా స్తంభాన్ని, అల్ ఖువైర్ స్క్వేర్ వద్ద 126 మీటర్ల ఎత్తైన జెండాను ప్రారంభించింది. 40 అంతస్తుల భవనానికి సమానమైన ఈ జెండా స్తంభాన్ని 141 టన్నుల ఉక్కుతో నిర్మించారు. దీని పైన 25 మీటర్ల పొడవు మరియు 44 మీటర్ల వెడల్పు కలిగిన ఒమానీ జెండా ఉంది. దేశంలోనే అత్యంత ఎత్తైన మానవ నిర్మితమని, విమానాలకు ఎరుపు హెచ్చరిక లైట్ను కలిగి ఉంటుందని తెలిపారు. అల్ ఖువైర్ స్క్వేర్ లో 9,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ప్రదేశములో పచ్చని ప్రదేశాలు, ప్రత్యేక నడక, సైక్లింగ్ మార్గాలను నిర్మించారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









