ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- May 24, 2025
దోహా, ఖతార్: మస్కట్ గవర్నరేట్ దేశంలోనే ఎత్తైన జెండా స్తంభాన్ని, అల్ ఖువైర్ స్క్వేర్ వద్ద 126 మీటర్ల ఎత్తైన జెండాను ప్రారంభించింది. 40 అంతస్తుల భవనానికి సమానమైన ఈ జెండా స్తంభాన్ని 141 టన్నుల ఉక్కుతో నిర్మించారు. దీని పైన 25 మీటర్ల పొడవు మరియు 44 మీటర్ల వెడల్పు కలిగిన ఒమానీ జెండా ఉంది. దేశంలోనే అత్యంత ఎత్తైన మానవ నిర్మితమని, విమానాలకు ఎరుపు హెచ్చరిక లైట్ను కలిగి ఉంటుందని తెలిపారు. అల్ ఖువైర్ స్క్వేర్ లో 9,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ప్రదేశములో పచ్చని ప్రదేశాలు, ప్రత్యేక నడక, సైక్లింగ్ మార్గాలను నిర్మించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







