ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- May 24, 2025
దోహా, ఖతార్: మస్కట్ గవర్నరేట్ దేశంలోనే ఎత్తైన జెండా స్తంభాన్ని, అల్ ఖువైర్ స్క్వేర్ వద్ద 126 మీటర్ల ఎత్తైన జెండాను ప్రారంభించింది. 40 అంతస్తుల భవనానికి సమానమైన ఈ జెండా స్తంభాన్ని 141 టన్నుల ఉక్కుతో నిర్మించారు. దీని పైన 25 మీటర్ల పొడవు మరియు 44 మీటర్ల వెడల్పు కలిగిన ఒమానీ జెండా ఉంది. దేశంలోనే అత్యంత ఎత్తైన మానవ నిర్మితమని, విమానాలకు ఎరుపు హెచ్చరిక లైట్ను కలిగి ఉంటుందని తెలిపారు. అల్ ఖువైర్ స్క్వేర్ లో 9,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ప్రదేశములో పచ్చని ప్రదేశాలు, ప్రత్యేక నడక, సైక్లింగ్ మార్గాలను నిర్మించారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!