ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- May 24, 2025
దోహా, ఖతార్: మస్కట్ గవర్నరేట్ దేశంలోనే ఎత్తైన జెండా స్తంభాన్ని, అల్ ఖువైర్ స్క్వేర్ వద్ద 126 మీటర్ల ఎత్తైన జెండాను ప్రారంభించింది. 40 అంతస్తుల భవనానికి సమానమైన ఈ జెండా స్తంభాన్ని 141 టన్నుల ఉక్కుతో నిర్మించారు. దీని పైన 25 మీటర్ల పొడవు మరియు 44 మీటర్ల వెడల్పు కలిగిన ఒమానీ జెండా ఉంది. దేశంలోనే అత్యంత ఎత్తైన మానవ నిర్మితమని, విమానాలకు ఎరుపు హెచ్చరిక లైట్ను కలిగి ఉంటుందని తెలిపారు. అల్ ఖువైర్ స్క్వేర్ లో 9,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ప్రదేశములో పచ్చని ప్రదేశాలు, ప్రత్యేక నడక, సైక్లింగ్ మార్గాలను నిర్మించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!